logo

రాష్ట్రంలోనే తొలిసారి బ్రెయిలీ లిపిలో ఫిర్యాదు



AP: రాష్ట్రంలోనే తొలిసారి ఓ దివ్యాంగుడు బ్రెయిలీ
లిపిలో ఇచ్చిన ఫిర్యాదుపై విశాఖ సిటీ పోలీసులు కేసు
నమోదు చేశారు. అధిక లాభాలు ఇస్తామని చెప్పి
క్రేసుల్లా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ తన వద్ద 2.9 లక్షలు
తీసుకుని మోసం చేసిందని అనకాపల్లి (D) జల్లూరుకు
చెందిన దివ్యాంగుడు ఈ ఫిర్యాదు చేశారు. అలాగే తన
స్నేహితుడి వద్ద శౌ11 లక్షలు తీసుకుని దగా చేసిందని
పేర్కొన్నారు. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

0
1055 views